మేడ్చల్ రూరల్, అక్టోబర్ 18 : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి… సుతారిగూడలో సోమమవారం మేడ్చల్-గండిమైసమ్మ దార�
మేడ్చల్, అక్టోబర్ 17 : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన పెద్దలింగరి
సికింద్రాబాద్, అక్టోబర్ 10: జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం న్యూ బోయిన్పల్లిలోని మంత్రి మల్లారెడ్డి
మేడ్చల్, అక్టోబర్ 10: టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం పట్టణంలోని ఓం శివసాయి కల్యాణ మండపంల�
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 4 : పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ నూతన కమిటీని మంత్రి తన నివాస
మేడ్చల్, అక్టోబర్ 3: నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పలువురు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయనిధికి దర
ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 3 : ప్రజల సంక్షేమం కోసం పని చేయని కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఆ పార్టీలకు హుజూరాబాద్లో డిపాజిట్లు గల్లంతవుతాయని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆ
మారేడ్పల్లి, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ పార్కులో అగర్వాల్ సమాజ్ సమితి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మల్కా
మేడ్చల్, సెప్టెంబర్ 30 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన లావణ్యకు రూ.33,500, గుండ్లపోచంపల్లి మ�
కీసర, సెప్టెంబర్ 29: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులకు చక్కటి వేతనం, అంతకుమించిన గౌరవం దక్కుతున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, జడ్పీటీసీల గౌరవ వేతన�
ఘట్కేసర్,సెప్టెంబర్29: దేశానికి అన్నం పెట్టే రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ రైతు సహకార సంఘంఅధ్యక్షుడు సింగిరెడ్డి రాంర�
ఘట్కేసర్/మేడ్చల్ /మేడ్చల్ రూరల్ /శామీర్పేట/ కీసర, సెప్టెంబర్ 29: అన్నివర్గాలకు న్యాయం చేయడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌర�
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 28 : నూతనంగా ఎన్నికైన నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు �
మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 27: మల్లారెడ్డి కళాశాల మెయిన్ క్యాంపస్ విద్యార్థులు సాంప్రదాయేతర ఇంధన ఆధారిత వాహనాన్ని రూపొందించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యాపకులు, విద్యార్థులు ఉమ్మడిగా క�
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 27 : సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను చైతన్య పరిచేందుకు యువజన విభాగం నాయకులు కృషి చేయాలని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. చౌదరిగూడ పంచాయతీ మక్త గ్రామానికి �