బోడుప్పల్, నవంబర్3: అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బుధవారం మంత్రి సుడిగాలి పర్యటన చే�
మేడ్చల్, నవంబర్ 2: పేద ప్రజలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు సీఎం సహాయనిధి వరం లాగా తోడ్పడుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన లక్ష�
ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 31: గ్రామాల అభివృద్ధిలో దాతలు భాగస్వాములు కావాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కాచవానిసింగారం పంచాయతీ దివ్యానగర్లో నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చై�
ఎస్సీలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక సాయం పాల్గొన్న జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యే సుభాశ్రెడ్డి మేడ్
చిక్కడపల్లి, అక్టోబర్ 29: జలమండలి ఉద్యోగులకు ఐటీఐలో అవకాశం కల్పించి, సర్టిఫికెట్ ఇప్పించాలని టీఆర్ఎస్కేవీ వాటర్వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ శుక్రవారం కార్మిక
మేడ్చల్/శామీర్పేట, అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు చేపట్టి, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎ�
కీసర/మేడ్చల్ కలెక్టరేట్/బోడుప్పల్/జవహర్నగర్/ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 26: యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం, గాలి గోపురం, బంగారు తాపడం విశిష్ట క్రతువులో భాగస్వామ్యం అవుదామని మం�
ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 26 : రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మాదారం, ఎదులాబాద్ గ్రామాల్ల�
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 24 : దమ్మాయిగూడ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 17వ వార్డులో కాలనీ వాసుల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్ పార్క�
సికింద్రాబాద్ : అజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సిఖ్విలేజ్లోని హాకీ మైదానం వద్ద 5కే రన్ను నిర్వహించారు. ఆదివారం ఉదయం హాకీ మైదానంలో ఎమ్మెల్యే సాయన్న, జీఓసీ ప్రీతిపాల్
శామీర్పేట, అక్టోబర్ 22 : తెలంగాణలో ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండల పరిష�
మేడ్చల్ రూరల్ : అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ సంజీవనిగా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు గురువారం బోయినిపల్లిల�
మేడ్చల్, అక్టోబర్ 19 : సీఎంఆర్ఎఫ్ నిరుపేదల పాలిట వరంగా మారిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన మమత, పట్టణానికి చెందిన రాధాబాయి వైద్య సహాయ నిమిత్
కీసర, అక్టోబర్ 18 : అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన వన్నీగూడకు చెందిన రాగుల ప్రమీల వైద్య సహాయ నిమిత్తం
మేడ్చల్ రూరల్, అక్టోబర్ 18 : మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో �