సికింద్రాబాద్, సెప్టెంబర్ 26 : తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ దోబీఘాట్లో నిర్వహించిన చాకలి
బోడుప్పల్, సెప్టెంబర్ 26 : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని ముంపు ప్రాంతాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆద�
శామీర్పేట, సెప్టెంబర్ 26 : పార్టీ కార్యకర్తల కుటుంబాల కు బాసటగా ఉండి ఆదుకుంటామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.మూడుచింతలపల్లి మండలంలో ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను మంత్రి
సికింద్రాబాద్ : అత్యంత వెనుక బడిన కులంలో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన �
మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 25: సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని ఇంజ�
జవహర్నగర్, సెప్టెంబర్ 25: నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ కమిటీల సభ్యులు పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ జవహర్నగర్ కార్పొరేషన�
బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్య�
మేడ్చల్, సెప్టెంబర్ 23: నూతనంగా ఎన్నికైన పార్టీ కమిటీల సభ్యులు ఐకమత్యంగా ఉండి పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ మేడ్చల్ మండల కమిటీ సభ్�
సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశు సంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ ని�
మంత్రి తలసాని | దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 22 : పేదింటి బిడ్డలను సొంత మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆదుకుంటున్నారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి కొర్�
కీసర, సెప్టెంబర్ 21: సీఎం సహాయనిధి నిరుపేదలను ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని భోగారం గ్రామానికి చెందిన డబ్బి నర్సింహా రెడ్డి వైద్య సహాయ నిమిత్తం సీఎం రిలీఫ్
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి 12 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణం కీసర, సెప్టెంబర్ 20: కీసరగుట్ట దేవస్థానం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూనుకుందని, రానున్న రోజుల్లో కీసర గొప్ప పర్యాటక కేంద్రం�
మేడ్చల్, సెప్టెంబర్ 20 : రైతు సంక్షేమ రాజ్యం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే రైతులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిప
జవహర్నగర్, సెప్టెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రవీందర్గుప్తా, కుతాడి మల్లేశ్, మేడ్చల్ జిల్లా