కీసర: మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని దివ్యాంగులకు మల్లారెడ్డి హెల్పింగ్హ్యండ్స్, అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో 67 మంది దివ్యాంగులకు మంత్రి చేతుల మీదుగా వీల్చైర్స్ పంపిణీ చేశ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శామీర్పేట పెద్దచెరువులో మంత్రి మల్లారెడ్డితో కలిసి చేప పిల్లలను వదిలిన తలసాని కుల వృత్తులకు ప్రభుత్వం పె�
నెలాఖరులోపు 61 గ్రామాలకు మంజూరు చేస్తాం మండలాలకు త్వరలోనే ప్రత్యేక నిధులు శామీర్పేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి మల్లారెడ్డి శామీర్పేట, సెప్టెంబర్ 8 : మేడ్చల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలకు �
పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకం ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి “కో�
పీర్జాదిగూడ , శామీర్పేట, మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 7: సీఎం సహాయనిధి నిరుపేదలను ఆపదలో ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి తన నివాసంలో పీర్జాదిగూడ 5వ డివిజన్ రామ్నగర
కీసర, సెప్టెంబర్ 6: డ్రోన్లతో విత్తనాల ను వెదజల్లి హరిత వనాలను మరింతగా విస్తరింపజేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకున్న క
ఘట్కేసర్ రూరల్, సెప్టెంబర్ 6: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గడ్డి
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పలు అభివృద్ధి పనులు ప్రారంభం.. మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 5 : మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. �
మేడ్చల్, ఆగస్టు 31: తెలంగాణలో కుల వృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలు చేపట్టి వృత్తిదారులను ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రజకులు ఆధారపడి జీవనం సాగిస్తున్న ఇస్త్
శామీర్పేట, ఆగస్టు 31 : పారా వాలీబాల్ క్రీడాకారుడికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నాడు. ఆసియా దేశాలతో కిష్ ఐలాండ్ ఐఆర్ ఇరాన్లో నవంబర్ 4 నుంచి 14 వ
మేడ్చల్, ఆగస్టు 31 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన దశరథకు సీఎం రిలీఫ్ఫండ్ కింద మ�
మేడ్చల్ కలెక్టరేట్,ఆగస్టు 30 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీకి చెందిన వీరన్నకు వైద్య సహాయ నిమిత్తం సీఎం సహాయ�
శామీర్పేట, ఆగస్టు 29 : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మలారెడ్డి అన్నారు. మూడుచింతల్పల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన కాశపాక లక్ష్మికి వైద్య సహాయం �