బోడుప్పల్, ఆగస్టు 29: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు మైసమ్మ ఆలయంలో జంట కార్పొరేషన్ల మేయర్లు సామల బుచ్చిరెడ్డి, జక్క వెంకట్రెడ్డి, టీఆర్ఎ
శామీర్పేట, ఆగస్టు 28 : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అలియాబాద్ గ�
ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఆశించిన విధంగా అభివృద్ధి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్లో క్యాంపు కార్యాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన ఘట్కేసర్, ఆగస్టు 25 : ఘట్కేసర్ మున్సిపా
Minister Malla reddy | కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఓ చీడ పురుగని ఆయనను ఎన్ని తిట్టినా దండగేనని అన్నారు.
పీర్జాదిగూడ, ఆగస్టు 24: పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్�
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 24: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొర్రెముల పంచాయతీ సుప్రభాత్ టౌన్షిప్నకు చెందిన మహిపాల్ రెడ్డికి వైద్య సహాయం నిమిత�
కంటోన్మెంట్, ఆగస్టు 21: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ ఎంసీలో విలీనం చేసే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 26వ తేదీన కంటోన్మెంట్ బోర్డును డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ బృందం సందర్శించనున
శామీర్పేట, ఆగస్టు 21 : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మూడుచింతల్
మేడ్చల్, ఆగస్టు 20 : అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల శ్రేయస్సుకు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో ఇటీవల మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కొరివ�
పీర్జాదిగూడ, ఆగస్టు 20: పీర్జాదిగూడ నగరపాలక పరిధి… 16వ డివిజన్ గణేశ్నగర్ కాలనీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేటర్ బండి రమ్య సతీశ్గౌడ్ సహకారంతో ధ్వజస్తంభ ప్రతిష్ట
శామీర్పేట, ఆగస్టు 19 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధుతో 17 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీలో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్�
కంటోన్మెంట్, ఆగస్టు 18: బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని జయానగర్ గౌడ సంఘం ఆధ్వర
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా?. విమర్శలు, ఆరోపణలు మానిఅభివృద్ధికి సహకరించండి మంత్రి చామకూర మల్లారెడ్డి పీర్జాదిగూడ,శామీర్పేట పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పలు అభి
సర్వాయి పాపన్న | బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
జవహర్నగర్, ఆగస్టు 17 : పేదల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. 11వ డివిజన్కు చెందిన శేఖర్కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.60వేల చెక్కును మంగళవారం మంత్ర�