ఇప్పటి వరకు 4,086 పరిశ్రమలు స్థాపన దాదాపు 2లక్షల మందికి ఉపాధి కల్పన మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కష్టాలు చెల్లు అర్హులందరికీ దళిత బంధు అందజేస్తాం.. స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి మల్లారెడ్డి పోలీసుల గౌరవ వం
కంటోన్మెంట్/వినాయక్నగర్/అడ్డగుట్ట/ మల్కాజిగిరి/ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకలను ఆదివారం కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించారు. బోర్డు పర�
జవహర్నగర్, ఆగస్టు 15: తెలంగాణలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ ఉత్సవ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ ఆ�
ఎగుమతులు పెరిగేలా.. మేడ్చల్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రూ.5 కోట్ల నిధులు మంజూరు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తాం – మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు14(నమస్తే తెలంగాణ) : నగరానికి అతి సమీపం�
మేడ్చల్, ఆగస్టు 14: పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఊరట కలిగిస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన కే రంగారావుకు వైద్య సహాయం నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా చెక్కు మంజ
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ ఘట్కేసర్,ఆగస్టు13: పేద ప్రజలకు ‘సీఎంఆర్ఎఫ్’ వరం లాంటిదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీకి చెందిన అన్వేష్, �
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 12 : దైవచింతన కలిగిన ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని, రంగనాయకస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలో�
మేడ్చల్, ఆగస్టు 11: సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, ష
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ జవహర్నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జవహర్నగర్, ఆగస్టు 10: ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా సీఎం
కీసర, ఆగస్టు : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం.. 51మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ బోడుప్పల్, ఆగస్టు8: కరోనాతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా తెలంగాణలో ఎ�
పీర్జాదిగౌడ, ఆగస్టు8: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి… మేడిపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు ఊరేగింపుతో బయలుదేరి నగరపా�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 6 : మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ఏర్పాటుతో నాలాలు, చెరువులలో శుద్ధి అయిన నీరు ప్రవహిస్తున్నదని, ఎస్టీపీలతో భూగర్భ జలాలు కలుషితం కాకుండా పర్యావరణ, ప్రజా ఆరోగ్యంపై ఎలాంటి �
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మూడు చింతలపల్లి మండలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లింగాపూర్ తండాలో తీజ్ పండగలో పాల్గొన్న మంత్రి శామీర్పేట, ఆగస్టు 5: అన్ని రంగాల్లో తెల�