పీర్జాదిగూడ, జూలై 24 : ఆపద సమయంలో ఆదుకునే ఆపద్బాంధవుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతా ల్లో శనివారం ముక�
ఘట్కేసర్ రూరల్, జూలై 22 : యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో క్రికెట్ చాంపియన్షిప్ పోటీలను మంత్రి మల్లారెడ్�
గోధుమకుంటలో 44 యూనిట్ల గొర్రెలు పంపిణీ పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి కీసర, జూలై 21: కులవృత్తుల వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆసరాగా నిలుస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల ప�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున 3 కోట్ల మొక్కలు నాటుతాం.. మేడ్చల్ మున్సిపాలిటీ సమీక్షలో పాల్గొన్న మంత్రి చెత్త సేకరణ ఆటోలు ప్రారంభం.. పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు , ఎల్ఈడ
విస్తరణకు ప్రభుత్వం అనుమతి అదనపు భూమితో పాటు రూ.17 కోట్లు విడుదల త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి మేడ్చల్, జూలై 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీల్లోని వైకుంఠ ధామాలన
మేడ్చల్ జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు రూ. 80 కోట్లు మంజూరు మేడ్చల్, జూలై 19(నమస్తే తెలంగాణ): అపరిశుభ్ర వాతావరణంలో కొనుగోళ్లు చేయొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వెజ్-నాన్వెజ్ సమీకృత మార్కెట్ల నిర�
తిమ్మాయిపల్లిలో గొర్రెల పంపిణీ భోగారంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి బర్సీగూడకు వారంలో నక్ష రెడీ చేయాలని ఆదేశం కీసర, జూలై 18: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు గర్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం శామీర్పేట, జూలై 16 : సీఎం దత్తత మండలం మూడుచింతలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కార్మికశాఖ మంత్రి మలారెడ్డి అన�
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని రాష్ట్ర కార�
తాగునీటికి రూ.120 కోట్లు మంజూరు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్ రూరల్, జూలై 15 : ఘట్కేసర్ పూర్వ మండలం పరిధిలో ప్రజల దాహార్తి తీరనుంది. బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లతో పాటు పోచారం, ఘట్కేస�
కీసర,జూలై 14: ప్రభుత్వ హయాంలోనే గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలంలోని అన్ని గ్రామాలకు నిధులను కేటాయించాలంటూ బుధవారం కీసర ఎంపీపీ మల్లా�
జవహర్నగర్, జూలై 12: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు ఆకర్షితులై, జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఆ పార్టీ అధ్యక్షుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. స
మల్లాపూర్, జూలై 11 : కరోనా నేపథ్యంలో ప్రాణాలను సైతం పక్కన పెట్టి సేవలందించిన డాక్టర్లు, నర్సులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్ వీఎన్ఆర్ గార్
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సీసీ కెమెరాలు, పలు అభివృద్ధి పనులు ప్రారంభం.. మొక్కలు నాటిన మంత్రి పీర్జాదిగూడ, జూలై11: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్ల�