కంటోన్మెంట్, జూన్ 30 : ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుబాటులో ఏర్పాటు చేసిన సెంటర్లలో అర్హులందరూ టీకా తీసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కంటోన్మ�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జిల్లాకు రూ. 2కోట్లు కేటాయింపు పలు చోట్ల వైకుంఠధామాలు ప్రారంభం సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ.. ఘట్కేసర్, జూన్ 29 : ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పట్టణ,
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లో క్రికెట్ స్టేడియం ప్రారంభం.. ఘట్కేసర్, జూన్ 27 : గ్రామీణ ప్రాంత క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మంత్రి మల్లార�
ఘట్కేసర్, జూన్ 24 : ప్రమాదవశాత్తు గాయాలై దవాఖానలో చేరిన మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డిని మంత్రి మల్లారెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన ఘట్కేసర్ సమీపంలోని నారపల్లిలో వజ్ర దవాఖా�
రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశమైన మంత్రి మల్లారెడ్డి రైతుల ఖాతాలలో రూ.32 కోట్ల 56 లక్షల నగదు జమ మేడ్చల్, జూన్ 23(నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతు�
పీర్జాదిగూడ, జూన్ 21 : తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ ప్రజల ఆకాంక్ష మ
మేడ్చల్ జోన్ బృందం, జూన్ 21 : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని సోమవారం టీఆర్ఎస్ నేతలు మేడ్చల్ నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహ
మేడ్చల్, జూన్20(నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హరిత లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది మే�
కంటోన్మెంట్, జూన్ 20: సేవ చేయాలనే దృక్పథం కలిగి ఉండడం ఎంతో అభినందనీయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటోన్మెంట్ పరిధిలోని మూడో వార్డుకు చెందిన యువ నేతలు అజయ్యాదవ్తో పాటు వారి స్నేహితుల ఆధ్వర్�
మంత్రి చామకూర మల్లారెడ్డి ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు మున్సిపాలిటీల్లో హరితహారం ప్రారంభం మేడ్చల్ రూరల్, జూన్ 19 : హరితహారంతో ఆకుప చ్చ తెలంగాణ సాధ్యపడిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నా రు. నాగారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో �
ఉప్పల్, జూన్ 18 : కొవిడ్ నియంత్రణతోపాటు, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని సాధన మానసిక దివ్యాంగుల సంస్థ, ఈఎస్ఐ దవాఖానను శుక్రవారం సందర్�
మేడ్చల్ రూరల్, జూన్ 16 : పచ్చదనంతోనే భావితరాలకు భవిష్యత్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గౌడవెల్లి గ్రామ పరిధిలోని సాకేత్ గృహ సముదాయంలో బుధవారం ఎంపీపీ పద్మాజగన్రెడ్డి ఆధ్వర్యంలో �