బోడుప్పల్, జూన్ 5: రాబోయే తరాల కోసం ప్రజలందరూ విరివిగా మొక్కలు నాటాలని కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ప్రపం చ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీఎల్నగర్లో బోడుప్పల్ మేయర్ �
నగరంలో పూర్తయ్యాక ఇతర జిల్లాల్లో డ్రైవ్.. ప్రతీ డ్రైవర్ వ్యాక్సిన్ వేసుకోవాలి.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్: డ్రైవర్లందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆరో�
కంటోన్మెంట్, జూన్ 3: లోకా ఫౌండేషన్ లక్ష మందికి కొవిడ్ సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలనుకోవడం గొప్ప విషయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం బోయిన్పల్లిలో టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెం�
నియోజకవర్గంలోఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పాల్గొన్న మంత్రి, ప్రజాప్రతినిధులు అమరులకు ఘన నివాళులు మేడ్చల్ జోన్ బృందం, జూన్ 2: అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని కార్మిక, ఉపాధి
మేడ్చల్ మల్కాజ్గిరి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మెయిన్ రోడ�
మేడ్చల్ రూరల్, మే 29:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని శ్రీరంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన�
కీసర, మే 29: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామంలోని శివసాయి ఎన్క్లేవ్ కాలనీకి చెందిన బండారి నర్సింహా�
హైదరాబాద్ : అందుబాటులోని వ్యాక్సిన్ డోసులతో రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్, కీసరలో 10 రోజుల పా�
బోడుప్పల్, పీర్జాదిగూడ,కీసర పరిధిలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి,ప్రజాప్రతినిధులు బోడుప్పల్, మే 25: కరోనా విపత్కర పరిస్థితిలోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తు�
మేడ్చల్, మే 24: కరోనా కష్టకాలంలో కూడా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులక
నియోజకవర్గంలో పలు చోట్ల కల్యాణలక్ష్మి చెక్కుల పంపణీ పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు కీసర,మే22: రాష్ట్రం ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని కార్మిక
కీసర పీహెచ్సీని తనిఖీ చేసిన మంత్రి మల్లారెడ్డి మెరుగైన వైద్యం అందించాలని సూచన గ్రామాల్లో ముమ్మరంగా ఫీవర్ సర్వే పలు చోట్ల లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేత మేడ్చల్ జోన్ బృందం, మే 22: ప్రభుత్వ
మేడ్చల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఫ్రీజర్లు పంపిణీ ప్రారంభం.. వారంలో పూర్తిచేసేలా ఏర్పాట్లు నిర్వహణ బాధ్యతలు గ్రామపంచాయతీలకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరణించినప్పుడు ఆ శోకం ఎవరూ తీర్చలేనిది. కన
మేడ్చల్ కలెక్టరేట్, మే 20 : నిరుపేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని ఆర్జీకే కాలనీకి చెందిన రాజేశ్వరికి
బోడుప్పల్, మే 20 : బోడుప్పల్ ప్రజాప్రతినిధులతో కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహంచారు. సంస్థాగతంగా కరోనా కట్ట�