మేడ్చల్, జూన్ 14(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో ఉంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ప్రజా పరి�
మేడ్చల్, జూన్ 14: సీఎం సహాయ నిధితో పేదలకు ఎంతో మేలు జగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్కు చెందిన సుగుణ, లక్ష్మికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి మల్లారెడ్డి అ
కంటోన్మెంట్, జూన్ 13: రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు
కంటోన్మెంట్, జూన్ 13: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మూడో వార్డుకు చెందిన నరేందర్, సాథిక్ బేగంలు ఇటీవల అనార
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పలువురి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కీసర, జూన్ 12: నిరుపేదలకు సీఎం సహాయనిధి సంజీవని లాంటిదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చీర్యాల్, కీసర, �
జవహర్నగర్లో కలెక్టర్తో కలిసి రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి చామకూర మల్లారెడ్డి వాటర్ వర్క్ కోసం రూ.10 కోట్లు మంజూరు శామీర్పేట, జూన్ 11: పరిపాలనను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూ�
మూడుచింతల్పల్లి మండల అభివృద్ధికి రూ.16 కోట్లు మంజూరు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి శామీర్పేట, జూన్ 10: తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీ�
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 9: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్వన్గా ఉన్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్
ఘట్కేసర్,జూన్8: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆర్థ్దిక చేయూతను ఇస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని దేవరప్పకు రూ.2లక్షలు,కల్యాణ్ రూ.40 �
కీసర, మే 7:పేదలందరికీ సీఎం రిలీఫ్ఫండ్ అండగా ఉం టుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంటకు చెందిన సలీంకు రూ.18,500, భీముడి రాంరెడ్డికి రూ.60వేలు సీఎం సహాయనిధి కింద మంజూరైన �
పీర్జాదిగూడ, జూన్ 6 : కరోనా మొదటిదశ, రెండోదశ సాగుతున్న సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప�
పీర్జాదిగూడ, జూన్ 6 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సాయినగర్లో డాక్టర్ జయపాల్రెడ్డి, కల్కూరి అన్వేశ్ నూతనంగా ఏర్పాటు చేసిన జేపీ దవాఖానను ఆదివారం మంత్రి మల్లారెడ్డి, శాసన మండలి సభ్యుడు పల్లా రా�
కరోనా కట్టడిలో సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పీర్జాదిగూడ, బోడుప్పల్ జూన్ 5: కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ర