దుండిగల్/కుత్బుల్లాపూర్, మే19: ప్రజలంతా ధైర్యంతో కరోనాను తరిమికొట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. బుధవారం దుండిగ
మేడ్చల్, మే 18: కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని.. ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్లోని ప్రభుత్వ కమ్యూనిటీ హె
మేడ్చల్, మే 18 : రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల�
రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్లో 10,జవహర్నగర్లో 20, బోడుప్పల్లో 25పడకల ఐసొలేషన్ కేంద్రాలు ప్రారంభం ఘట్కేసర్ / శామీర్పేట/బోడుప్పల్, మే 17 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల
శామీర్పేట, మే 17: సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం కల్యా
కొవిడ్ బాధితులకు చక్కటి వైద్యం అందుబాటులో పడకలు, ఇంజక్షన్లు టెలికాన్ఫరెన్స్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మే 16 (నమస్తే తెలంగాణ): కరోనా విజృంభిస్తుండటంతో మేడ్చల్ జిల్లాలో అదనంగా మరిన్ని ఐ�
త్వరలోనే 200 బెడ్లు అందుబాటులోకికార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ఉప్పల్, మే 13: ఈఎస్ఐ దవాఖానలో త్వరలోనే పూర్తి స్థాయి సేవలందిస్తామని, ప్రజలకు కరోనా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చ�
ఘట్కేసర్, మే 13 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘట్కేసర్లో నిర్వహిస్తున్న కొవిడ్ సేవలను మంత్రి మల్లారెడ్డి గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ముందుగా ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో కొవిడ�
ఘట్కేసర్, మే 13 : కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యాచరణపై నియోజక వర్గ ప్రజాప్రతినిధులతో గురువారం ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డి వీడియో కాన్ఫరెన�
కీసర,మే 8: మండల పరిధిలోని చీర్యాల్ లక్ష్మీనర్సింహాస్వామివారి ఆలయం వార్షికోత్సవాన్ని శనివారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ఆలయ గర్�
ఘట్కేసర్,మే6:కొత్తగా ఏర్పాటైన నగర శివారు ము న్సిపాలిటీలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. గురువారం పోచారం మున్సిపాలిట
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుణపాఠం తప్పదు..సర్కారు చేస్తున్న మంచిపనులపై విమర్శలా..?బీజేపీ నేతపై ధ్వజమెత్తిన బోర్డు మాజీ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కంటోన్మెంట్, మే 5 : మంత్రి చామకూర మల్లారెడ్డిపై �
కంటోన్మెంట్, మే 1: కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన గొప్ప రోజు మేడే అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మేడే సందర్భంగా బోయిన్పల్లిలోని క్యా�
తుక్కుగూడ, ఏప్రిల్ 29 : దేశంలో మరెక్కడా లేనివిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర�