మేడ్చల్, ఏప్రిల్ 15 : పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సుజాతకు సీఎం రిలీఫ్�
దేశంలోనే నంబరు వన్గా రాష్ట్రం మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ
కీసర, ఏప్రిల్ 12: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా ఉంటున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గోధుమకుంట గ్రామానికి చెందిన చీర సత్తయ్యకు సీఎ�
ఏడాది లోపు.. అభివృద్ధి చేసిచూపిస్తా : మంత్రి చామకూర మల్లారెడ్డి కార్పొరేషన్ పరిధిలో రూ.8.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం జవహర్నగర్ అభివృద్ధికి సహకారం అందజేస్తా: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జవహర్�
మంత్రి మల్లారెడ్డి | జవహర్నగర్ పట్టణ ప్రజలకు ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానాన్ని ఎన్నటికీ మరువనని, నేటి నుంచి ఏడాదిలోపు జవహర్నగర్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చుపిస్తానని మంత్రి చామకూర మ�
మేడ్చల్, ఏప్రిల్ 10 : పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నా రు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 16వ వార్డుకు చెందిన సుధకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన �
పీర్జాదిగూడ, ఏప్రిల్ 9 : బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని చెంగిచర్ల మొదటి డివిజన్ క్రాంతి�
హైదరాబాద్ : కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా కీసర, అంకిరెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం 136 సీసీ టీవీ కెమెరాలను ప్రారంభించారు. రూ.30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు
రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు �
హైదరాబాద్ : కార్మికులు ఇబ్బంది పడకుండా వారికి సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం జరిగిన 7వ ఈఎస్ఐసీ రీజినల్ బోర్డు స
సమగ్రాభివృద్ధి, ప్రణాళిక రూపకల్పనకు సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిఐదు నియోజకవర్గాలు, 33 లక్షల జనాభా, 10.89 కి.మీ. మేర అభివృద్�
ఘట్కేసర్, ఏప్రిల్4: మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో పోచారం 15 వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అబ్బవతి సరిత ఆదివారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి టీఆర్ఎస్ పార్టీ కండువాలన
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లాలోని పోచారం మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ సరిత కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది అనుచరుతో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి వీరంతా �
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 2 : క్రీడలతోనే మానసిక ఉల్లాసం లభిస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సరస్వతీ క్రికెట్ మైదానంలో ‘గుండ్లపోచంపల్లి ప్రీమియర్ ల�