మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 19 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాల
కీసర, సెప్టెంబర్ 18 : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలను అనారోగ్య సమయంలో ఆదుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామానికి చెందిన నరసింహ, బెలిదే నరేశ్ వైద్య సహాయనిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్
మేడ్చల్, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలందరూ గుర్తించారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం �
కీసర, సెప్టెంబర్ 17: నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా టీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు జె.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల పార�
పీర్జాదిగూడ, సెప్టెంబర్16 : పీర్జాదిగూడ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పీర్జాదిగూడ పరిధిలో సుమారు ర�
మేడ్చల్ కలెక్టరేట్/జవహర్నగర్/శామీర్పేట/ ఘట్కేస ర్,సెప్టెంబర్15: సీఎంఆర్ఎఫ్ పేద కుటుంబాలకు వరంలా మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిల�
మేడ్చల్, సెప్టెంబర్ 14: చిన్నారిపై లైంగిక దాడి.. ఆపై హత్య చేసిన నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని.. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చ�
మేడ్చల్, సెప్టెంబర్ 14: పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యత దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మేడ్చ�
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12: తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివార
మేడ్చల్, సెప్టెంబర్12(నమస్తే తెలంగాణ): దళితవాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి దశలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రూ. 8 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను సిద్ధం �
కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ.. జవహర్నగర్, సెప్టెంబర్ 11: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ మున్సిపల్ క�
జవహర్నగర్ : పేదలు ఆరోగ్యంగా ఉండాలని, వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్యేశంతో సీఎం సహాయనిధి ద్వారా ప్రజలకు సాయం అం�
పీర్జాదిగూడ : రాష్ట్ర కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం బోయిన్ పల్లి లో ఘనంగా నిర్వహించారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రికి శుభాకాం�