రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ రంగాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ రంగంలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు శనివారం చర్చలు జరిపారు.
Minister KTR | బయో ఏషియా-2023 ( Bio Asia 2023 ) విజయవంతం అయ్యింది. ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల పరిశోధకులు, హెల్త్కేర్, బయోటెక్ సంస్థల అధిపతుల రాకతో హైదరాబాద్ గ్లోబల్ వెలుగులు సంతరించుకున్నది. లైఫ్సైన్సెస్ రాజధానిగా న�
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఔషధ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కంపెనీ సనోఫీ తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో ప్రస్తుతం 350 మందికి ఉపాధి కల్పించి, భవిష్యత్తులో మరింత వ�
పటిష్ఠమైన నిబంధనలు ఉన్నప్పుడు ఫార్మారంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయని, పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నియంత్రణ వ్యవస్థ పటిష్ఠమవ్వాలని పలువురు నిపుణులు పేర్కొన్నారు.
సమీకృత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ఏర్పాటుకు అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు సంస్థలకు �
ఈ నెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని, సూమారు రూ.150కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులు, యువతకు సాంకేతిక అంశాల్లో మరింత అవగాహన కల్పించేందుకు మార్చి 12న ఎల్బీ స్టేడియంలో అతిపెద్ద యూత్ కార్నివల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శనివార
Minister KTR | వరంగల్ జిల్లాలోని వేలేరులో ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ�
నాడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సిరిసిల్ల పట్టణం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణం సరికొత్తగా మారింది.
Bio Asia 2023 | లైఫ్సైన్సెస్ (జీవశాస్ర్తాలు) పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ రంగంలో తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్గా మార్చడమే రాష్ట్ర ప్రభ
రాష్ట్రంలోని యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపనను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఐటీశాఖ కీలక ముందడుగు వేసింది.
ప్రపంచస్థాయి ఔషధ కంపెనీలు భారత్లో పరిశోధనలు చేపట్టాలంటే దేశంలో మేధో హక్కుల పరిరక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడాలని ప్రఖ్యాత ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్ స్పష్టం చేశారు.