సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది. ఐటీ కారిడ
Minister KTR | ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్( Gas Cylinder ) ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ధ్వ�
Minister KTR | సాయం చేస్తామని నేతలు హామీలు ఇస్తుంటారు. ఆ తర్వాత బాధితులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగితే తప్ప ఆ హామీ నెరవేరదు. కానీ బీఆర్ఎస్ నేతలు అలా కాదు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) మరీ స్పెషల్. ఆయన ఏద
Minister KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో లక్ష మందికి సీపీఆర్( Cardiopulmonary resuscitation ) శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) సూచించారు. జిల్లాల్లో వందల మందికి ఈ శిక్షణ ఇవ్వాలన్నారు. �
KTR | మహబూబ్నగర్ ( Mahaboobnagar ) జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లి ( Divitipalle ) వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్ను ఈనెలాఖరు నాటికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీనివ�
Balagam movie | ‘తెలంగాణ సాకారం అయిన తర్వాత జొన్నలగడ్డ సిద్ధు, నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి వంటి హీరోలందరూ సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి .
మహబూబ్నగర్ సమీపంలో దివిటిపల్లిలో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న ఐటీ టవర్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదని, నెలాఖరు నాటికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస
నరేంద్రమోదీ అసమర్థ ప్రధాని అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నాడు ప్రధాని మన్మోహన్ కాలంలో రూపాయి విలువ పడిపోయిందంటూ గగ్గోలు పెట్టిన మోదీ పాలనలో రూపాయి విలువ అంతకు మించ
విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి విజేతలుగా నిలువాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తానని జూలైల�
సిరిసిల్లలో సినీ బృందం సందడి చేసింది. జిల్లాకేంద్రానికి చెందిన బీవైనగర్కు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో జిల్లాలోని మూరుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘బలగం’ మూవీ ప్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. విద్యార్థుల సాంకేతిక చదువులకు చేయూతనిస్తూ.. పేదలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ముందుగా మోహినికుంటలో
Minister KTR | తెలంగాణలోని తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభిం�
Uppal sky walk | అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్ఎండీఏ అంతర్జాతీయ హంగులతో అకాశమార్గాన్ని (స్కైవాక్) నిర్మిస్తున్నది. రూ.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ స్కై వా
KTR Retweet | ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు �