అని చాలా రోజుల కిందట సినారె ఒక కవిత రాశారు. కవితలు కవుల ఊహల్లో, జీవితానుభవాల్లో ఊపిరి పోసుకుంటాయి. అవి పుస్తకాల పేజీల మధ్య బందీగా ఉండి చదువరులకు ప్రేరణ ఇస్తాయి. అలాంటి ఒక కవిత నిండైన మనిషి రూపం దాల్చి మనలో �
Telangana | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆలోచనలతో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల స్ప
T-Works | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ వర్క్స్ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాను అని ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లీయు తెలిపారు. హైదరాబాద్( Hyderabad )తో పాటు తెలంగాణ ఎం�
T-Works | ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు.. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) నిర్వచించారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే ప్రపంచానికి చాలా ఇవ్వొచ్చు అన
T-Works | దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) ఆసక్తికర ట్వీట్ చేశారు. అధునాతన ఉత్పత్తుల తయారీ రంగంలో ప్రపంచానికి భార�
T-Works | హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్ను ఫాక్స్ కాన్( Foxconn ) చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రారంభించారు.
Foxconn | హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్న ఫాక్స్ కాన్ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ధన్యవాదాలు తెలిపారు. ఉత్పత్తి కార్యకలాపాలకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవడం ప�
Telangana | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు తమ సంస్థలను రాష్ట్రంలో స్థాపించి, కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
GIS | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. తమ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్( GIS )ను నిర్వహిస్తున్న వైజాగ్( Vizag )క�
సృజనాత్మక ఆలోచనలకు భౌతిక రూపం ఇచ్చే నమూనా కేంద్రం టీవర్క్స్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ కేంద్రాన్ని గురువారం ప్రారంభించనున్నది.
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సైబర్ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించే సంస్థలకు హైదరాబాద్ వేదికగా మారిందని, సైబర్ సెక్యూరిటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విరాజిల్లుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్ర�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నూతన కంపెనీలను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున�