CM KCR | నిలువెల్లా విద్వేష భావజాలాన్ని అలవర్చుకున్న బీజేపీ నాయకులు మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనే. బీజేపీ ఎంపీటీసీ బైరినేని రాము రైతులతో కలిసి కాళే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు దాదాపు 1,300 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
తెలంగాణలోనే తమ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ (హాన్-హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్) గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ స్పష్టంచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదలతో తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నా�
Minister KTR | కులం, మతమేదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీపడేలా పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అంకితభ�
KTR tweet | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి నిప్పులు చెరిగారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Sircilla) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రానున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 8న పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ కేంద్రానికి బీఅర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత