‘వన్ నేషన్ వన్ ట్యాక్స్.. వన్ నేషన్ వన్ రేషన్' అంటూ దేశ ప్రజలకు చెప్పిన ప్రధాని మోదీ.. నేడు ‘వన్ నేషన్.. వన్ దోస్త్'గా మారారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్లోనూ కొత్తగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పా రు. మహిళా వ్యాపారవేత్తలకే కాకుండా స్వ యం సహాయక సంఘాలకు మండ�
ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రజల ఆరోగ్యా న్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు మంచి పనులు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛమైన నీరు, గాలి, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధా న్యం ఇస్త
సీనియర్ వేధింపులతో మనోవేదనకులోనై ఇటీవల కాకతీయ మెడికల్ కళాశాలలో ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ తనువు చాలించిన జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు
Minister KTR | నరేంద్ర మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
Minister KTR | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశానికే గ్రామీణాభివృద్ధిలో పాఠాలు నేర్పుతున్నదని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని కేటీఆ
Minister KTR | దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తొర్రూరులో మహిళా దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద
Minister KTR | వరంగల్ : పర్వతగిరి మండలం ఏనుగల్లులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఏనుగల్లుకు చేరుకున్న కేటీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli Dayaker Rao ) ఘనస్వాగతం ప�
WE HUB | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా( Taj Krishna ) వేదికగా వీ హబ్( WE HU
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు (Minister KTR) నేడు ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ ఫౌండేషన్ (Prathima Foundation) ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్�
కేరళలో కూడా పారిశ్రామికవేత్తల సమావేశం ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ను కోరాను. అక్కడి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
బాసర ఆర్టీయూకేటీకి హరితహారం అవార్డు లభించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశం, 75 వసంతాల సదస్సును మంగళవారం హైదరాబాద్ కాకతీయలో నిర్వహించారు.