Minister KTR | కామారెడ్డి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా( Kamareddy Dist )లో పర్యటిస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిజాం సాగర్ బ్రిడ్జి( Nizam Sagar Bridge )ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డ�
Minister KTR | ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమ�
నాన్ కమాండ్ ఏరియా ఇక పచ్చబడనున్నది. నీళ్లు లేక పడావుగా మారిన జుక్కల్ నియోజకవర్గంలో పచ్చదనం పరుచుకోనున్నది. నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.476.25 కోట్ల వ్యయంత�
వ్యవసాయంలో అశ్వారావుపేట నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తోందని, ఆయిల్పాం సాగుకు చిరునామాగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో హార్టీకల్చర్ హబ్గా రూ
మల్కాజిగిరి సర్కిల్లో ఎక్కువగా వరద, మురుగు సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్యల కోసం బాక్స్ డ్రైన్, కల్వర్టుల నిర్మాణాల కోసం మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు.
KTR | దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిని విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రగతి భవన్లో యూఏఈ ర�
మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నదని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి అబ్దుల్ నసీర్ అల్షాలీ ప్రశంసల వర్ష�
బీఆర్ఎస్ పార్టీ చేపట్టే విస్తృత కార్యక్రమాల అమలు కోసం అన్ని జిల్లాలకు ఇన్చార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
BRS Party | రాబోయే 3, 4 నెలల పాటు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ( BRS Party )నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) 33 జిల్లాలకు ప్రత్యేక బృందాలను ప్రకటించా