రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం,
నేతన్నలను అవమానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. సిరిసిల్లలో నే�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (Minister KTR) తెలిపారు.
Steel Bridge | స్టీల్ బ్రిడ్జి సెంట్రల్ హైదరాబాద్కే తలమానికంగా మారనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సిందేనని ఏజెన్సీని ఆదేశించారు. శనివారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆకస్మిక�
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడులు తరలివస్తూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం తైవాన్కు చెందిన ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగ
KCR | ఇందల్వాయి/సదాశివనగర్ : దేశానికి ప్రధానిగా సీఎం కేసీఆర్( CM KCR ), రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేటీఆర్( Minister KTR ) కావాలని ఆకాంక్షిస్తూ నిజామాబాద్( Nizamabad ) జిల్లాకు చెందిన ఓ యువకుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు.
Hyderabad | హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR ) ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనులతో పాటు ఎస్ఎన్డీపీ( SNDP ) ప�
Minister KTR | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు సాగునీటి కోసం, తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర�
CM KCR | ‘కేటీఆర్ గారూ.. మీకు తెలుసా? టీ-వర్క్స్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినప్పుడు.. కేవలం బటన్ను నొక్కడం, ఆ తర్వాత వెళ్లిపోవడం’ అని నేననుకున్నా. అయితే, నేను అనుకున్న ట్టు ఇక్కడ జరుగలేదు.
టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు. నేను ఢిల్లీలో మిమ్మల్ని కలిసినప్పుడు మీరే టీవర్క్స్ను ప్రారంభించాలని కోరాను. నేను కోరుకున్నట్టుగానే మీరు మా కోసం సమయం ఇచ్చి, హైదరాబాద్
స్టీల్, సిమెంట్ రం గాల్లో పేరు గాంచిన ప్రముఖ కంపెనీ జేఎస్డబ్ల్యూ (జిందాల్)కు చెందిన ఇద్దరు జియాలజిస్ట్లు, మహబూబాబాద్ జిల్లా మైనింగ్ శాఖ ఇన్చార్జి ఏడీ రవీందర్, టీఏ నరేశ్తో కూడిన ఆరుగురు సభ్యుల బ�
Minister KTR | రెండు రోజుల క్రితం మంగళవారం (ఫిబ్రవరి 28న) మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాగా, నర్సయ్య బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకారంతో అమాత్య
Heart Attack | ఇటీవలికాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. 20 నుంచి 30 ఏండ్ల వయస్సుగల యువత సైతం గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడ�