KTR | కాంగ్రెస్ పాలనలో కరెంటు, సాగునీటికి ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు మళ్లీ ఆ దిక్కు మాలిన పాలన రాష్ట్రం కావాలా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ ప
Minister KTR | తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు.
Minister Ktr | హైదరాబాద్ (Hyderabad) నగరం బయోటెక్నాలజీ (Biotechnology), ఐటీ (IT)కి గొప్ప ఆకర్షణీయ గమ్య స్థానంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్ (Bristol Myers Squibb) కంపెనీ తెలంగాణ ప్రభుత్వం
మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న క
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్. తాజాగా ఓ బాలికకు కృత్రిమ కాలు సమకూరుస్తానని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.
ఈ నెల 27వ తేదీన మంత్రి కేటీఆర్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరు మండలానికి రానున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందించడం కోసం రూ.133 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన ఇ�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
‘మహానగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతిలో ముందున్నది.. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయి.. ఈ నేపథ్యంలో చేవెళ్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయించి స్థానిక
KTR | ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరులో పర్యటించనున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరందించ�
Minister KTR | రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్ స్పన్ టెక్స్టైల్ యూనిట్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఐదేళ్ల కిందట చందన్వెల్లి, సీతారాంపూర్లో ఎక్కడ వెతికినా ఒక�
ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) వల్ల సామాన్యులకే కాకుండా పారిశ్రామికాధిపతులకు కూడా అనేక ప్రయోజనాలున్నాయని రాష్ట్ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవచిస్తున్న ‘అమృత్ కాల్' పదానికి ‘ఏ మిత్ కాల్' పదం సరిగా సరిపోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ ద్