ప్రపంచంలోని టాప్-10 ఫార్మాకంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉంద�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె
దేశంలోనే మొట్టమొదటి ‘ఆర్గాన్ డొనేషన్ క్యాంపెయిన్ ఆన్వీల్స్ వాహనం అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని హెచ్ఎండీఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో కలిసి ఈ వ�
Hyderabad | తెలంగాణకు మరో దిగ్గజ ఫార్మా కంపెనీ తరలి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుక�
Bio Asia2023 | లైఫ్సైన్సెస్, ఫార్మా పరిశోధనలపై ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్విరామ కృషి, ప్రోత్సాహక వాతావరణం ఫలితంగా గ్లోబల్ కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విఫలమైన నాయకుడని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అని విమర్శించారు. ‘ఓటుకు నోటు’కు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్కు.. తనను విమర్శించే అర్హత లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ప్రగతి జాతర కొనసాగింది. సింగరేణి కార్మికులకు డబుల్ బెడ్ రూం క్వార్టర్లు, పేదలకు రెండు
‘ఎన్నికలు సమీపిస్తున్నాయి.. కార్యకర్తలు, నాయకులు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
BMS | ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన బయో ఫార్మా కంపెనీ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇక్కడి ఔషధ రంగానికి మరింత బలాన్ని చేకూర్చింది.
Errabelli Dayaker Rao | భూపాలపల్లిలో రూ. 312 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్తో ప�
KTR | KTR | కేసీఆరే గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకపోతే.. తెలంగాణ వచ్చునా?.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరికి పార్టీ అధ్యక్ష పదవులు వచ్చునా? అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించార�
KTR | నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పత్రిపక్షా