బయోఏషియా సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయోఏషియా నాలెడ్జ్ పేపర్ పేరుతో సావనీర్ను ఆవిష్కరించారు.
అనంతరం ఇటీవల తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బీఎంఎస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సమిత్ హిరావత్కు, అలాగే సనోఫీ కంపెనీ ప్రతినిధులకు జ్ఞాపికలు బహూకరించారు.