రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించ
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ బయోఏషియా సదస్సు నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ�
వైద్యరంగంలో సిబ్బంది కొరతను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలతో కొంత తీర్చవచ్చని, ఆటోమేషన్ మరో ప్రత్యామ్నాయమని యాపిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్) డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్�
రాష్ట్రంలోని యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఆవిష్కరణలు, వ్యవస్థాపనను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఐటీశాఖ కీలక ముందడుగు వేసింది.
Genome Valley | లారస్ ల్యాబ్స్.. 2005లో ఊపిరి పోసుకున్నది. సాధారణ స్టార్టప్గా జీనోమ్వ్యాలీలో దాని ప్రస్థానం ప్రారంభమైంది. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో కేవలం వెయ్యి చదరపు అడుగుల ల్యాబ్తో ఫార్మా పరిశోధనలు మొదలుపెట�
బయో ఏషియా సదస్సు ద్వారా లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై, సదస్సు విజయవంతం కావడానికి ఏటికేడూ రాష్ట్ర ఐటీ,
ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్సెస్ అండ్ హెల్త్టెక్ ఫోరం, తెలంగాణ రాష్ట్ర ఫ్లాగ్షిప్ సదస్సు బయోఏషియా-2023తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ భాగస్వా మ్యం కుదుర్చుకున్నది.
24 నుంచి 26 వరకు హైదరాబాద్లో లోగోను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): జీవశాస్ర్తాలు, ఔషధ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయోఏషియా
BioAsia | ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (BioAsia) హైదరాబాద్ వేదికగా జరుగనున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్
హైదరాబాద్: లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీస్తో జరిగే ఈ యేటి బయోఏషియా సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్గా జరిగే ఆ సదస్సులో తెలంగాణ ఐటీశాఖ మంత్రి క�