హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులు ఐఐటీ, నీట్ ఫలితాల్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా గురుకుల పాఠశాలల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
Minister Koppula Eshwar | స్సీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. 2020-21 కార్యచరణ ప్రణాళిక అమలు, రూపొందించాల్సిన
హైదరాబాద్: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్కి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధును అమలుచేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. స్థానిక టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్ర�
Minister Koppula Eshwar | అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై
జమ్మికుంట/జమ్మికుంట చౌరస్తా : హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెల్లు శ్రీనివాస్ 25 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమైపోయిందని, ఈ మేరకు ఉదయమే మనకు తాజా సర్వేలు అందాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించ�
హుజూరాబాద్ : బీజేపీ పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విరుచుకు పడ్డారు మంగళవారం జమ్మికుంటలోని 1,2,3,5 వ వార్డుల్లో కాలినడకన ఎన్న
హుజూరాబాద్: అన్ని వర్గాల వారి సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యమని సీఎం అన్ని మతాలు, కులాల వారిని సమానంగా చూస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం పట్టణంఓని 1,2 వార్డులల్లో ధర్మారం ప్రజలతో ఆయన మాట్లాడ
జమ్మికుంట: బీజేపీ అబద్దాల పునాది మీద ఏర్పడింది. అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల
జమ్మికుంట : దళితులంటే బీజేపీకి పడదు. దళిత వ్యతిరేక పార్టీ అది. ఇగ ఈటలకు దళితులు ఎదగడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీ నాయకులు దళిత బంధును ఆపిచ్చిన్రు. అయితే ఏమైతది.. మరో వారం రోజుల్ల మళ్లీ దళిత బంధు గ్రౌండింగ్ అ�
జమ్మికుంట రూరల్ : కారు కేసీఆర్ నినాదాన్ని బలపరిచి, ఉద్యమ నిరుపేద విద్యార్ధి నాయకున్ని ఆశీర్వదించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం పట్టణంలోని 29, 30 వార్డుల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. పాత కూర