హైదరాబాద్: చారిత్రాత్మక జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్�
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
మంత్రి కొప్పుల ఈశ్వర్ | ‘దళితబంధు’ అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం, కుట్రలు, కుతంత్రాలను సీఎం కేసీఆర్ రేపు సభా వేదికగా పటాపంచలు చేస్తారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్�
జమ్మికుంట, ఆగస్టు 13: బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. దళితులకు మేలు చేసేందుకు దళిత బంధు పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే, అసత్య ప్రచారం చేస్తున్నారని మండిప డ్డారు. జమ్మి�
టీఆర్ఎస్ అంటే అభివృద్ధికి అమ్మవంటిదని, బిజెపీ దేశాన్నే అమ్మేస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పులఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో 5,11,27 వార్డు లలో పర్యటించిన కొప్పుల 27,వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్
Huzurabad | ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా దళిత బంధు పథకం అమలవుతుందని, అమలు చేసి తీరుతామని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈటల, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దీనిపై
హుజూరాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ : మంత్రి ఈశ్వర్ | హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీకి మధ్యే పోటీ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ధర్మపురి, వరంగల్ త�
అన్నివర్గాలకు ఉచిత వైద్యసేవలే సీఎం కేసీఆర్ సంకల్పం : మంత్రి కొప్పుల | ష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని రాష్ట్ర సంక్ష�
Minister Eshwar | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) ఈ నెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి దశదిన కర్మ జరిగిం