టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు | నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎస్సీ సంక్షేమశాఖ
సుల్తాన్ బజార్/అబిడ్స్, జూలై 16: ప్రతి యేడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా యూసుఫెయిన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా సందల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మ�
హైదరాబాద్ : ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఉర్సె షరీఫ్ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి లోని యూసిఫియన్ దర్గాను మంత్రి శుక్�
అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ | నియోజకవర్గంలోని గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎంపీ నిధులతో సమకూర్చిన అంబులెన్స్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెద్దపల్లి ఎంపీ వె�
జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశం | అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. గురువారం స్థానిక మినీ పద్మనాయక కల్యాణ మండపంల�
జగిత్యాల : రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభిం
ప్రజల గుండెల్లో కొలువైన నేత కేసీఆర్ మంత్రి కొప్పుల, ఎమ్మెల్సీ కవిత వెల్లడి జగిత్యాల, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎదురులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ దూసుకెళ్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొ�
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నడు మాజీ మంత్రిపై మంత్రి కొప్పుల ఫైర్ వీణవంక, జూన్ 13: సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీతో
జనగామ గ్రామస్థుల స్పష్టం గోదావరిఖని, మే 9 : మూడెకరాల భూమి కబ్జా చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్పై ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామస్థులు స్పష్టంచేశారు. ఆదివారం గ్రా�
మంత్రి కొప్పుల | ఈటల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం జరగలేదు. టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేసే విధంగా పలుసార్లు ఈటల మాట్లాడారు అని మంత్రి కొప్పుల