హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి హు�
జమ్మికుంట: దళితవాడల నుంచి పేదరికాన్ని తరిమికొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని, ఇలాంటి పథకం ప్రపంచలోనే లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జమ్మికు�
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటికి వస్తుండటంతో ఆయన అనుచరులే ఛీ కొడుతున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్ బీజేపీకి రాజీనామా చేసి,
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదాన
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్, సెప్టెంబర్ 18: దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన దళిత బంధు పథకం చరిత్రాత్మకమని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళితులను ధనవ
కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్�
హుజురాబాద్: ఆలయ అభివృద్ధికి రూ.15 లక్షల అనుమతి పత్రాన్నిఅందించారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట కొత్తపల్లి లోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక �
‘దళితబంధు’పై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష | దళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్
జమ్మికుంట : మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరించే ఒక్క పథకాన్ని కూడా తేలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట మండలం ధర్మారంలో గౌడ కుల సంఘానికి మంజూరైన రూ.20 లక్షల నిధుల ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల�
హైదరాబాద్ : జమ్మికుంట – ఉప్పల్ మధ్య రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రారంభించారు. జమ్మికుంట-హూజూరాబాద్ మార్గం నుంచి మడిపల్లి పారిశ్రామిక వాడ మీదుగా రైల్వే గేట్ జమ్మికుంట-ఉప్పల్
హుజురాబాద్ : జమ్మికుంట, హుజురాబాద్ ప్రధాన రహదారి నుంచి మడిపల్లి పారిశ్రామికవాడ మీదుగా జమ్మికుంట, ఉప్పల్ మార్గాన్ని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరయ్యాయి. ఈ మార్గంలో ఎక్కు�