రవీంద్రభారతి : దివ్యాంగుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వికలాంగులు అని కాకుండా దివ్యాంగులు అని గౌరవంగా పిలువాలని చె�
మంత్రి కొప్పుల | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసిందని మంత్రి తెలి
ధర్మారం, నవంబర్ 22 : స్వరాష్ట్రంలో కళాకారులకు, తెలంగాణ భాషకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నర్సింహులపల్లిలో నిర్వహించిన ఒగ్గుడోల�
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులందరికీ ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలని పరిశోధక విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ �
చిక్కడపల్లి : దివ్యాంగులకు ప్రత్యేక సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ (డీఎస్డీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, వి.భారతిల ఆధ్వర్యంలో మినిస్ట�
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య బీజేపీ విద్వేషాలు సృష్టిస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ధాన్యం కొనుగో�
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సంక్షేమశాఖ సర్వీస్ నిబంధనలను మహిళా శిశు సంక్షేమశాఖలో విలీనం చేసే ప్రతిపాదనలు ఏమీ లేవని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. సంస్థ టీసీపీసీ యూనిట్లను క
గోదావరిఖని, నవంబర్ 14: విద్యార్థుల్లో ఉన్న కళను, ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం గో�
మంత్రి కొప్పుల | దళిత, బహుజనులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ మల్కాపూర్లో అంబేద్కర్ వి
డిసెంబర్ చివరి నాటికి ప్రణాళిక పూర్తి కావాలి మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఎస్సీలకు రుణాల విడుదలను వేగవంతంగా పూర్తిచేయాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికా�