Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులతో చెలగాట మాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
మోదీ సర్కారు కుట్ర | యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
గొల్లపల్లి, డిసెంబర్ 19 : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్కు చెందిన ఇద్దరు అనాథ చిన్నారులైన నాలుగేండ్ల అన న్య, రెండేండ్ల విశాల్ను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కున చేర్చుకొన్�
మంత్రి కొప్పుల | ఈనెల 21న ఎల్బీ స్టేడియంలో సాయంత్రం ప్రారంభమయ్యే క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి కొప్పుల | ఎస్సీ గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరుప్రతిష్ఠలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఇవి ఆదర్శంగా నిలుస్తున్నాయి. వీటిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి క
మంత్రి కొప్పుల | దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్�