మేడే శుభాకాంక్షలు| మేడే సందర్భంగా శ్రామికులు, కార్మికులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ శ్రామికులు, కార్మికుల పక్షపాతి అని, వారి భద్రతకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్
ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వ నిధులు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా యథావిధిగా పథకం హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అన్ని మతాలకు సమప్రాధాన్యం ఇస్తూ గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి �
మంత్రిని కలిసిన గొండు నాయకపు కులస్తులు | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొండు నాయకపు కులస్తులు ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ను
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉర్దూభాషను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. ఉర్దూ అకాడమీ రూపొం�
ఎల్ఓసీ అందజేసిన మంత్రి | జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం పడకల్ గ్రామానికి చెందిన పీ రత్నశీల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానలో చేరారు.
హైదరాబాద్ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో లక్ష్మిరాజం చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 60 వేలు మం�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత రైతులకు పాడి పశువుల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. ఎస్సీ కార్పొర�
జగిత్యాల : ఈ నెల 24 నుంచి జరుగనున్న ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. శనివారం అసెంబ్లీలో�
హైదరాబాద్ : పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యా పథకం అద్భుతమని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఓవర్సీస్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటి వరకు 3,676 మంది విద్యార్థులు లబ్ది పొందారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశ
హైదరాబాద్ : ప్రభుత్వం జనరంజక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బడ్జెట్పై మంత్రి స్పందిస్తూ.. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేదిగా �
హైదరాబాద్ : ఎస్సీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం సోమవారం మాసబ్ ట్యాం�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఖతర్ శాఖ రూపొందించిన 2021 వార్షిక క్యాలెండర్ను హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఉపాధ్యక్షుడు నర్సయ్య, నాయకులు నరే�