మేడారం మహాజాతరకు వచ్చే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగుతుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
మేడారం మహా జాతరను విజయవంతం చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క), దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మహాజాతరపై అధికారులతో మేడారంలో బుధవారం
భవిష్యత్తు తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించేందుకు కృషిచేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
భావితరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించడం మనందరి బాధ్యతని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. పచ్చదనం పెంపునకు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వా�
Minister Konda Surekha | భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖమంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హరితహారంలో జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సచి
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. మల్లన్న స్వామి...మమ్మేలు అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం సిద్�
మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఆదివారం సిద్దిపేట జిల్లా మల్లన్న క్షేత్రంలోని తోట బావి కల్యాణ వేదిక వద్ద లగ్గం జరిగింది. కల్
కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.
భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్నస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరుగనున్నది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో ఈ నెల 7న జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతోపాటు �
కోరికలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లన్న స్వామి కల్యాణానికి ఆలయ పాలకవర్గం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. ఆదివారం కల్యాణం అంగరంగ వైభవంగా జరగనున్నది. కల్యాణోత్సవానికి 30వేల మందికి పైగా భక్తులు రానున్న �
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన సంక్షేమ పథకాల ఫలితాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.