ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వ�
Minister Konda Surekha | ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) రోగులకు మెరుగైన సేవలు అందించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వైద్యులను ఆదేశించారు.
‘అంతా మా ఇష్టం.. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి’ అంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి.
అంతా మా ఇష్టం.. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే వెళ్లండి’.. ఇది ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Minister Konda Surekha | జనవరి 7,8 వ తేదీల్లో జరుగనున్న కొమురవెల్లి ( Komuravelli ) మల్లికార్జున స్వామి కళ్యాణమహోత్సవం, జాతరకు ముమ్మర ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Minister Konda Surekha) అధికారులను ఆదే�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేస్తుందని అటవీ, దేవాదాయశాఖల మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. కౌలు రైతులకూ రైతుభరోసా వర్తింపుపై సీఎం నిర్ణయం తీసుకుంటా�
మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సాఫీగా సాగింది. బుధవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన ఉదయం 11.45 గంటలకు కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బల్దియా సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన గ్రేటర్
Praja palana | ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ చేపట్టాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti), కొండా సురేఖ(Konda Surekh
వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం ఆమె బట్టలబజార్లోని శ్రీబాలానగర్ వేంకట�
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతిఏటా నిరుపేదలకు బట్టలు పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూనే మరో వైపు అధికారులను అడ్డుపెట్టుకొన�
అటవీశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ జైలు సిటీ మధ్యలోనే ఉండాలని, దవాఖానను ఊరి బయటే ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును జోగుళాంబ ఆలయ పాలకమండలి సభ్యులు బుధవారం హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు.
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాల నియామలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు.