రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత
వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచనున్నది. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.. పరిహారం పెం�
Minister Konda Surekha | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దే�