ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పనులు ఆగిపోతాయి. మరికొన్ని యథావిధిగా సాగిపోతాయి. ఎవరు దేనికి అసలుసిసలు కర్తలు అనే విషయంలో కొంత గందరగోళం ఏర్పడటం సహజమే. ముఖ్యంగా వివాదం ఏర్పడినప్పుడు బాధ్యత అవతలివారి మీద�
మహా జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పలుమార్లు మేడారంలో పర్యటించి సమీక్షలు నిర్వహించి జనవరి
Konda Surekha | దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల(Martyrs) ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం వారికిచ్చే అసలైన నివాళి అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
హైదరాబాద్ సనత్నగర్లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కార్యాలయాన్ని సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది.
దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి బొక్కబోర్లా పడ్డా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఇంకా జ్ఞానోదయం కలుగలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోన
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో వేదపారాయణం ముగింపు వేడ�
రైతులకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజె క్టు నుంచి ప్రధాన కాల్వకు బుధవారం రాత్రి ఆమె నీటిని విడుదల చేశారు.
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు అంకితభావంతో పని చేయాలని, పనితీరు సరిగా లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్కు మం�
Minister Srinivas Reddy | ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా చర్చించారు.