మెదక్ ఎంపీ టికెట్ కేటాయింపుతో కాంగ్రెస్లో మొదలైన రచ్చ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించాలని పట్టుదలగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి అందరూ నాయకులను ఏకతాటి మీదికి తెచ్�
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పరువునష్టం దావా వేశారు.
Konda Surekha | వేములవాడ(Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha), ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించు కున్నారు.
వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సోమవారం అటవీ అధికారులతో మంత్రి సమీక్షించారు.
Konda Surekha | ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే, మానవ మనుగడకు ఆధారంగా నిలు స్తున్న అడవులను( Forest) జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించేందుకు ప్రేరణ లభిస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minist
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించిన ఘటనతో యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
మహాలక్ష్మి పథకంతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంవల్ల టీఎస్ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల.. ఆర్
ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Konda Surekha | స్వయంభు శ్రీ శంభులింగేశ్వర స్వామి(Shambhulingeswara Swamy) వారిని స్త్రీ, శిశు సంక్షేమ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుక్రవారం దర్శించుకున్నారు.