మహాలక్ష్మి పథకంతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంవల్ల టీఎస్ఆర్టీసీ లాభాల్లోకి వెళ్లిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం వల్ల.. ఆర్
ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Konda Surekha | స్వయంభు శ్రీ శంభులింగేశ్వర స్వామి(Shambhulingeswara Swamy) వారిని స్త్రీ, శిశు సంక్షేమ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుక్రవారం దర్శించుకున్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఒగ్గు పూజారులు కలిసి తమ సమస్యలను విన్నించారు. తమకు ఆరోగ్యభద్రత కల్పించాలని, వృత్తిపరమైన కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్�
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రౌడీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆమె ఇంటిని ముట్టడిస్తామని టీఎస్ఎమ్మార్పీఎస్ రా�
Janagama | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి బీఎస్పీ పొత్తుపెట్టుకోవడం ఇష్టంలేని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RSPraveen kumar) రౌడీ రాజకీయం చ
వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ ప్రకటన విడుదల చేశారు. జంతువులు, పక్షులు, వృక్షజ�
సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ(ఎఫ్సీఆర్ఐ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గ�
అడవుల ఆక్రమణను అరికడతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయమైన అరణ్య భవన్లో సోమవారం ఆమె అధ్యక్షతన జరిగిన ఆ శాఖ రాష్ట్రస్థాయి సమీక్ష సమ
Minister Konda Surekha | అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.
Medaram Jatara | అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో �
జిల్లా అభివృద్ధి, సంక్షేమం మంత్రులకు పట్టదా..? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటుతున్నా కనీసం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లాస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించలేదు. జిల్ల
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే జ్వరం బారిన పడిన ఆమె తన కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్నారు.