బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా �
వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్ నగరంలో పర్యటించనున్న
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత�
Minister Konda Surekha | తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యతో సామాజిక అంతరాలు తగ్గుతాయని పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట ముగింపు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర�
వ్య వసాయం పేరిట కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆమె పోడు భూములపై సమీక్షించారు.
శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్�
దేవాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఉతంఠ రేపుతున్నది. గత నెల 21న నిర్వహించిన సమావేశంలో ఆలయాల్లో తిష్ట వేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన నేపథ్య�
రాజముద్రలో కీర్తితోరణం తొలగించలేదని, క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని, అందరి నిర్ణయం మేరకే ముందుకెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హనుమకొండలోని జిల�
ప్రభుత్వ చిహ్నాం నుంచి కాకతీయ తోరణాన్ని తొలగిస్తున్నామని ఎక్కడా చెప్పలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె హనుమకొండలో మాట్లాడుతూ.. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, ఇంకా పరిశీలనలో ఉన్నదన�
ప్రకృతిని ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సురేఖ పర్యావరణ ప్