తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు, సిద్ధాంతులు విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సోమవారం సీఎం రేవంత్రెడ్డికి అసెంబ్లీలో, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు జూబ్లీహిల్స్ నివా�
గ్రేటర్ వరంగల్కు చెందిన అధికార పార్టీ నాయకుడు తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. శుక్రవారం ఆమె నగరంలోని ఎల్బీనగర్లోగల డీసెంట్ ఫంక్షన్హాల్లో మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. ఈ ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో అభివృద్ధి పనులతో పాటు పరిపాలనా ఇబ్బందులు తలెత్తుతున్నా�
సమష్టిగా మొక్కలు నాటి వన మహోత్సవంలో వరంగల్ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని 18వ డివిజన్లోని ఈఎస్ఐ ఆస్పత్రి ప్�
నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆదివారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. దీంతో భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్ర�
అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్లోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన జేఏసీ అర్చక ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశ
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పాటు ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ ఆలయంలో మూడేండ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది.
బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా �
వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్ నగరంలో పర్యటించనున్న
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత�