వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్ర�
అర్చక ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం హైదరాబాద్లోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన జేఏసీ అర్చక ఉద్యోగుల రాష్ట్ర కమిటీ సమావేశ
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పాటు ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ ఆలయంలో మూడేండ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది.
బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా �
వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం వరంగల్ నగరంలో పర్యటించనున్న
గోల్కొండ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో నెల రోజుల పాటు జరిగే బోనాలను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత�
Minister Konda Surekha | తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
మెదక్ జిల్లా కొల్చారంలో బుధవారం మంత్రి కొండా సురేఖ పాల్గొన్న బడిబాట కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యతో సామాజిక అంతరాలు తగ్గుతాయని పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కొల్చారంలో బడిబాట ముగింపు, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర�
వ్య వసాయం పేరిట కొత్తగా పోడు భూములను ఆధీనంలోకి తీసుకుంటే కఠినచర్యలు తీసుకుంటామని అటవీ శాఖ మంత్రి కొం డా సురేఖ హెచ్చరించారు. శనివారం సచివాలయంలో ఆమె పోడు భూములపై సమీక్షించారు.
శనివారం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్�