అది ప్రధాన రోడ్డు.. ఎటు చూసినా జనసందోహం నడుమ ఎలాంటి అనుమతి లేకుండా మంత్రి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఇందులో స్వయంగా ఓ ఏసీపీ, సీఐ, సిబ్బంది సైతం పాల్గొనడంతో ఇక ‘అనుచరులు’ అత్యుత్సాహం ప్రదర్శించారు.
పసికందు ఘట న నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో సంచరిస్తు న్న వీధికుక్కలను శనివారం మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న ఘ టన వెలుగులోకి రావడంతో శనివారం మంత్రి కొండా సురేఖ స్పందించి
రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ‘స్వచ్ఛ్ బయో’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
Konda Surekha | పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా, స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అటవీశాఖకు లబ్ధి చేకూరేలా ఎకో టూరిజం పాలసీని ఖరారు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. పాలసీ రూపకల్పనలో భాగంగ�
తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు, సిద్ధాంతులు విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సోమవారం సీఎం రేవంత్రెడ్డికి అసెంబ్లీలో, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు జూబ్లీహిల్స్ నివా�
గ్రేటర్ వరంగల్కు చెందిన అధికార పార్టీ నాయకుడు తనను పెండ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. శుక్రవారం ఆమె నగరంలోని ఎల్బీనగర్లోగల డీసెంట్ ఫంక్షన్హాల్లో మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధిని కాంగ్రెస్ సర్కారు విస్మరిస్తున్నది. ఈ ఆలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో అభివృద్ధి పనులతో పాటు పరిపాలనా ఇబ్బందులు తలెత్తుతున్నా�
సమష్టిగా మొక్కలు నాటి వన మహోత్సవంలో వరంగల్ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని 18వ డివిజన్లోని ఈఎస్ఐ ఆస్పత్రి ప్�
నగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆదివారం గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించారు. దీంతో భాగ్యనగరంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.