సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటనలు నీటి మూటలే అయ్యాయని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇక బెనిఫిట్షోలు ఉండవని చెప్పిన కొద్దికోజులకే సర్�
రీజినల్ రింగ్ రోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దుష్ప్రచారాలు చేస్తున్నారని, కేసీఆర్ చేసిన పనులు తాము చేసినట్టు గొప్పలు చెప్పుకొంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని 50 లక్షల ఆర్థిక సాయం చేశారు.
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు.
“థియేటర్లో ఒక తల్లి చనిపోయినా కూడా మానవత్వం లేకుండా రూఫ్టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయిన ఆ హీరో ఏం మనిషి..? మృత్యువుతో పోరాడుతున్న బాలుడిని ఆ హీరోనే కాదు.. సినీప్రముఖులు కూడా పరామర్శించలేద�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు బీఆర్ఎస్ఎల్పీ ఫిర్యాదు చేసింది. బుధవారం శాసనసభలో మాజీ మంత్రి హరీశ్రావుపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుం�
కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్ అవర్లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్�
అసెంబ్లీలో పలువురు నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అలాకాకుండా ఇక పై అసెంబ్లీ వద్ద కూడా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పం�
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో అందరిముందు అడిగిన వాటన్నింటికి నిధులు ఇస్తానని చెప్తారని, కానీ, ఫైలు పట్టుకొని వస్తే మా త్రం నిధులు లేవని అంటారని రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం�
సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుం డా
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. తాము అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ రోడ్డు అలైన్మెంటును మారుస్తామన్నారని.. ఇప్పుడేమో మాట మార్చి, నిర్బ
పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవ డం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
జిల్లాలో ప్రొటోకాల్ గాడి తప్పింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యటనలో మరోసారి ఇది పునరావృతమైంది. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస�