మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కన్సల్టెంట్ సంస్థ మెయిన్హార్ట్పై పాకిస్తాన్లో కేసులు ఉన్నాయనే అంశంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. శనివారం సచివాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
Komatireddy | రాష్ట్ర ప్రభుత్వంలో సరికొత్త వివాదం రాజుకున్నది. హెలికాప్టర్ వినియోగంలో నేను సీఎంకన్నా తక్కువకాదు అనే రీతిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరించడమే ఇందుకు కారణం. ‘నేను త్యాగం చేస్తేనే ఆ�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను (జీహెచ్ఎంసీ) 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తె�
నల్లగొండ పట్టణంలో సుమారు రూ.500 కోట్లతో డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం చేపట్టామని పనులు చేపట్టామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ తాగు�
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది చివరి వరకు మూడు యూనిట్లను రన్ చేయనున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార వెల్లడిం�
హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్-కన్వెన్షన్ను (N-Convention) హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి వందనం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు వివిధ స్వచ్ఛంద సం�
నిరుద్యోగ యువతీ, యు వకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి నల్లగొండలో నైపుణ్యాభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
MLA Jagadish Reddy | తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్�
హైదరాబాద్ ఓల్డ్సిటీలో లాల్దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
హైదరాబాద్కు తూర్పు వైపునవున్న యాదాద్రి భువనగిరి, సూర్యపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో నూతన పారిశ్రామికవాడల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయ ని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ పారిశ్రామ�
హైదరాబాద్లో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు.
గద్దెనెక్కిన వెంటనే లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యా లెండర్ ప్రకటించి, వంద రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారం చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్ర కటించలేదని నిరుద్యోగులు