మూడు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.ఎడవల్లి గ్రామంలో కోటి రూపాయల �
యువత దేశ మాజీ ఉప ప్రధాని, దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జగ్జీవన్
నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రం మునుగోడు రోడ్డులో
కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరిస్తానని ఇటీవలే మాటిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డే ఆ మాట తప్పారు. నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు వచ్చిన బాధ�
ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్ర�
Komatireddy Venkat Reddy | సినీ నటుడు, అనంతపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కంటే తనతోనే ఎకువమంది ఫొటోలు దిగుతారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు రెండు నెలల్లో అన్ని అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
ఆర్అండ్బీ శాఖలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు పనులు చేయబోమని కాంట్రాక్టర్లు స్పష్టంచేశారు. రూ.600 కోట్ల వరకు బకాయిలు పెండింగ్ లో ఉండటంతో కాంగ్రెస్ సర్కారుకు వారు తేల్చిచెప్పారు.
Minister Komatireddy Venkat Reddy | హిందూ ధర్మ సాంప్రదాయాల్లో ఏ శుభకార్యాలు నిర్వహించాలన్న పంచాంగంలోని తిథులు, ఘడియల ఆధారంగానే నిర్ణయించడం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డ
Komatireddy Venkat Reddy |జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడని, నోరుపారేసుకుని అవమానించాడని బాధిత రైతులు ఆవ
ఈ నెల 26న అత్యంత పవిత్రమైన దేశ 75వ గణతంత్ర దినోత్సవం నుంచి రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కాంగ్రెస్ సర్కారు కొద్దిరోజులుగా హడావుడి చేస్తున్నది.
ల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తున్నదని, త్వరలోనే కాంగ్రెస్ పాపాల పుట్ట పగలడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారంటూ గజ్వేల్ డివిజన్లోని ఆయా గ్రామాలకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక�