హైదరాబాద్ చుట్టూ నిర్మించతలపెట్టిన ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణంతో సాగుచేసే వ్యవసాయ భూములను కోల్పోవాల్సి వస్తున్నదని, సాగుకు అనుకూలంగా లేని భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ నిర్మాణం చే�
నత్తనడకన సాగుతున్న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ ప్రస్తుత కాంట్రాక్టును రద్దు చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశా లు జారీ చేసినట్టు రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమ�
నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తున్న 565వ నంబర్ జాతీయ రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
తల్లికి కులం లేదు. తల్లి పాలకు మతం లేదు. తల్లికి పదవులతో పని లేదు. రాజకీయం అంతకంటే అక్కర్లేదు. కానీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అలవాటైన కొందరికి అధికారం చేజిక్కితే, తల్లీ, చెల్లీ, భార్య ఎవరూ గుర్తుండరేమో! �
‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కుట్ర పన్నిండు. కాంగ్రెస్కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నరు. కేసీఆర్ సార్తో మాట్లాడు. వాళ్లను తీసుకొని వస్తానని నాతో చెప్పిండు’ అని మ
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గ
ప్రజలకు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతుబంధు, రుణమాఫీ అందజే�
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రమూ తగ్గలేదని, అడుగడుగునా ప్రజల నీరాజనాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ
బీజేపీ అధిష్ఠానంతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టచ్లో ఉన్నారని, షిండే అవుతానని గతంలో గడరీతోనే అన్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంట
World Kidney Day | ఈ నెల 14న ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏషియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) ఆధ్వర్యంలో ఆదివారం కిడ్నీ రన్ నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం మం�
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి జ్యువెల్లర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో త్రిదండి చినజీయర్స్వామి నేతృత్వంలో బుధవారం స్వామివారి విగ్�
తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి పథకం కింద రూ.500 వంటగ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అందిస్తున్నామని రోడ్లు, భవనాలు, సినిమాట�
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.