పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్కు దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారం రా
యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారిం ది. ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ అవాకులు, చవాకులు పేలుతున్నారని, ఆ పార్టీని 14 ముక్కలు చేస్తామని ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) అలైన్మెంట్ను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధికారులక
న్యాక్కు సంబంధించిన భూములను పొందిన కొన్ని సంస్థలు పూర్తిగా కమర్షియల్ కార్యకలాపాలకు వినియోగిస్తూ సంస్థ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నాయని, అలాంటి వాటిని సరి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి క
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణనిచ్చి, ప్లేస్మెంట్ కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపార
గత కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు గోదావరి నీటిని అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. త
Nandi Awards | నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు అందివ్వనున్నట్లు ప్రకటించారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ, రెండు జిల్లాల ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన’ అమలుపై మంగళవారం ఖమ్మ
Minister Komatireddy | చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీక
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం... ఎవరితోనూ పొత్తులు ఉండవని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన ఎన్నికల్లో పొత్తులపై ఇంత త్వరగా ప్రకటన చేయడంలో మతలబు ఏమై ఉంటుంది?.