బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మ కంగా చేపట్టనున్న కంటివెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు,
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యార్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, స
కంటి చూపుతో బాధపడుతున్న ప్రతిఒక్కరూ కంటివెలుగులో పరీక్షలు చేయించుకునే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. సోమవారం కంటి వెలుగు కార్యక్రమ సన్న
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
CM KCR | ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ఏం చేసిందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. నేను అడిగే నాలుగు ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి... బీఆర్ఎస్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి ఎక్
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏం చేసినా దేశంలో సంచలనమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సత్తా ఢిల్లీ పీఠానికి తెలిసేలా ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప�
ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ సభా స్థలాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శనివారం వేకువజామునే పరిశీలించా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్లు అన్ని రంగాల్లో విఫలం కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలిచి ప్రజలకు సుఫలాలు అందిస్తు
విత్తనాలను భూమిలో వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుకు ఇతర జీవుల నుంచి ప్రతిరోజు పోరాటమే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేయూతనిస్తుండడంతో రైతులు భూమికి బరువయ్యేలా పంటలు పండిస్తున్నారు.
రాష్ట్రంలో కంటివెలుగు రెండో విడత కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 18న ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా నేత్ర పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ
Minister Harish Rao | దేశ చారిత్రాత్మక సభకు ఖమ్మం వేదిక కావడం అదృష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించిన సన్నాహక