సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీం(సీఎస్ఎస్) కింద తెలంగాణకు రావాల్సిన రూ.495 కోట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి వెంటనే ఇప్పించాలని కోరుతూ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు..
Minister Harish Rao | ఆంధ్రప్రదేశ్కు బలయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 2014-15లో సీఎస్ఎస్ కింద తెలంగాణకు హక్కుగా
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను అమలు చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)ప్రతినిధులు శనివారం ఆర్థిక �
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలంలో బుధవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బహిరంగ సభ దద్దరిల్లింది. ఈ నెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించాలని నిర్ణయించి సభ ఇన్చార్జిగా రాష్ట్ర ఆర్థి�
Minister Harish rao | ప్రతిఒక్కరికి కంటి పరీక్షలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలు కోరిన చోట శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన కళ్లద్దాలను
లక్షల మంది ప్రజలు హాజరవుతున్న గొప్ప భారీ బహిరంగ సభలో వలంటీర్గా పనిచేస్తున్న వారిపై గురుతర బాధ్యత ఉన్నదని ఖమ్మం బీఆర్ఎస్ సభ ఇన్చార్జి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్న చరిత్రాత్మక సభకు ఖమ్మం వేదికైంది. నేడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ భారతదేశ రాజకీయ యవనికపై పాత శక్తుల ఏకీకరణకు, కొత్త శక్తి పుట్టుకకు నాంది పలుకబోతున్నది. 2001లో
ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నదని సభా ఇన్చార్జి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
భారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని బుధవారం ఖమ్మంలో న
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఎదిగితే రాష్ర్టానికి అంత లాభమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత కీలకపాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల గౌరవం అంత పెరుగ
ఖమ్మంలో బుధవారం చరిత్ర తిరగరాసేలా బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సభ ఇన్చార్జి, మంత్రి హారీశ్రావు పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో స�