అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించిన మంత్రి తన్నీరు హరీశ్రావును బీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం కలిసి అభి�
రాష్ట్రంలో కంటి వెలుగు ఓ యాగంలా కొనసాగుతున్నదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
BRS Meeting | అందరి సమన్వయం, సహకారంతో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మహాద్భుతంగా అందర్ని అబ్బురపర్చేలా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఖమ్మంలో అత్యంత ఘనంగా నిర్వహించిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావును ఖమ్మం ఎంపీ న
సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రతి ఎకరాకు నీరందించుకుంటున్నామని ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు మత్స్య సంపద ద్వారా గరిష్టంగా లబ్ధిపొందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Minister Harish Rao | రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి వ�
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఒక శాతం చందాతో ఆరోగ్యపథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేయాలని టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పూర్తిగా నగదు రహిత విధానంలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశ�
బాలవికాస సంస్థతో తనకు 15 సంవత్సరాల అనుబంధం ఉన్నదని, ఈ సంస్థ నిర్వహించే ప్రతి పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు.
Pulluru Banda | పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
TS Govt | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీస�
TNGO | ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కోరినట్లు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు.