మండలంలోని పసరమడ్ల శివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు 24గంటల్లో 35 మందికి డెలివరీలు చేశారు. 20మంది మగ శిశువులు, 15మంది ఆడపిల్లలు జన్మించారు.
Minister Harish Rao | తెలంగాణ ప్రాంతంపై సీఎం కేసీఆర్కు ఉన్నంత ప్రేమ మోదీకి ఉంటుందా?.. ఆయనకు ఎప్పటికైనా గుజరాత్పైనే ఉంటుందని అని మంత్రి హరీశ్రావు అన్నారు. అన్ని పథకాలు అక్కడికి తీసుకెళ్లారని, ఎవరో ఏదో మాట్లాడరని ఆగ�
Minister Harish Rao | విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలోగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎసెస్సీ ఉత్తమ ఫలిత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దశ కంటి వెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
బీఆర్ఎస్ సత్తా ఏమిటో దేశానికి చాటిచెప్పేలే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభ పార్టీ చరిత్రలో చారిత్రకఘట్టంగా నిలిచిపోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధూళిమిట్ట ప్రజల ఆకాంక్షను గుర్తించి రెండేండ్ల క్రితం మండలంగా ఏర్పాటు చేసింది. మండలం ఏర్పాటు చేయడమే కాకుండా అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో ధూళిమిట్ట మండలం అభివృద్ధి
రాష్ర్టానికి అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని, రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంతో పాటు మల్కాపూ�
Minister Harish Rao | రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో రూ.4.98కోట్ల వ్యవయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైన్ మార్క
Minister Harish rao | రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు, పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పెట్టుబడిసాయంగా రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమచేసిన రైతు బాంధవుడు
ఉమ్మడి తూప్రాన్ మండలంలో నేడు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Minister Harish Rao | పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీర్రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాకేంద్రంలోని వడ్డేపల్లి దయానంద్ గార్డెన్స్లో సిద్ధిపేట జిల్లా పద్మశాలీ సంఘం �