దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నా�
Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్
Minister Harish Rao | రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒకరికీ కంటి పరీక్షలు నిర్వహించడం, మందులు, కండ్లద్దాలు అందించడంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపుని
ఐదు నెలలుగా రాష్ట్రంలోనే అత్యధికంగా డెంటల్ సర్జరీలు చేస్తున్న దవాఖానగా జిల్లా ప్రభుత్వ దవాఖాన నిలిచింది. ఇందుకు గానూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో దవాఖానలో రూ. 3 లక్షల విలువైన ముఖాం�
మోతిమాత ఆశీర్వాదంతో గిరిజన తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతి తండాకు రూ. 20 లక్షలు మంజూరు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మం
గరీబులకు రూ.600 కోట్ల విలువైన ఇండ్ల పట్టాలను 58 జీవో ద్వారా అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్ పేదల గూడు చెదరనివ్వలేదు. కాంగ్రెస్ హయాంలో భయంభయంగా కట్టుకున్న చిన్నపాటి ఇంట్లో జీవించిన మీకు ఇప్పుడు ఇండ్ల పట్టాలన�
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మీరంతా బీఆర్ఎస్పార్టీని ఆశీర్వదించాలి.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
కంటి సమస్యలతో ఎవరూ ఇబ్బందులు పడవద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం పేదలకు వరంలాంటిదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు
చిన్న వయస్సులోనే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా రాణిస్తున్న చేర్యాల పట్టణానికి చెందిన బొడ్డు వినోద్కుమార్ నేటి యూత్కు ఐకాన్గా మారాడు. అతడి వయస్సు 26 ఏండ్లు కానీ 1000 పైగా అవగాహన సదస్సులు నిర్వహించి వివిధ �
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పట్టణాలతో పాటు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలో మరో మంత్ర�
“మాది ఉద్యో గ తెలంగాణ.. కేంద్రానిది నిరుద్యోగ భారత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటికే 1.48 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజాగా, 81 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇది చూసి ప్రజలు సంతోషపడుతు�
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్యకు అశ్రు నివాళులర్పించారు. బుధవా రం సాయంత్రం గుండెపోటుతో ఆయన మరణించగా, గురువారం మధ్యాహ్నం కరీంనగర్ మార్కండేయనగర్లోని స్వర్గధా�