పేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఎన్ఎంలు, ఆశలు పని చేయాలని సూచించారు. మంగళ
ఈ నెల 18 నుంచి చేపట్టనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతంచేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
Kanti Velugu | రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య
Kanti Velugu | ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల నియామకంతో పాటు మౌలిక వసతులు కల్పించిన దృష్ట్యా ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరు దేశంలో మరెక్కడా లేవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
చివరి ఆయకట్టు భూములకు మహర్దశ పట్టనుంది. ఏడాది పొడవునా మల్లన్నసాగర్ నీరు చెరువులకు చేరేందుకు పెండింగ్ కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి.
మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల �
పేదప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, బస్తీ దవాఖానలతో పట్టణ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన
వ్యవసాయ, ఉద్యానవన ఆయిల్ఫెడ్ అధికారుల సమన్వయ కృషితో జిల్లాలో ఆయిల్పామ్ సాగు కోసం రైతులు ముందుకు వచ్చి డీడీలు కట్టడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
Minister Harish Rao | వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు.. సిద్దిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి